#ahobilam #ahobilamtemple #allagadda #lakshmi #narasimha #swami #brahmotsavalu
విద్యుత్ కాంతుల మధ్యన వెలుగుబోతున్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం.
అహోబిలంలో ఘనంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
నేడు ఎగువ అహోబిలం లో బ్రహ్మోత్సవాలకు ముందే జరిగే హుండీ లెక్కింపును పరిశీలించిన నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాధ్..
ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన మఠం అధికారులు మేనేజ్మెంట్ వైకుంఠం సుదర్శన్ స్వామి..
అహోబిల లక్ష్మీ నరసింహ స్వామిని నంద్యాల ఆర్డిఓ చెల్లా విశ్వనాథ్ దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించారు.
బ్రహ్మోత్సవాలకు అశేష మొక్కజనం ఆరోగ్యానికి వస్తారని భక్తులందరికీ ఎలాంటి అవసరం జరగకుండా దేవస్థానం నందు త్రాగునీటి సౌకర్యం , చలువ పందిళ్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోదు చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు.
రేపు దిగువ, పావన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు….